ఒక పీరియడ్ లో బోధన కింది పద్ధతిలో జరిగితే ఫలితం ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
1) ఉపోద్ఘాతం: ఇందులో మరో 2 భాగాలు
అ) పిల్లలను ప్రశ్నలు లేదా చర్చ ద్వారా చెప్పవలసిన విషయాన్ని వారితోనే రాబట్టడం. ఉదా: ట్రాఫిక్ అనే అంశం చెప్పాల్సి వస్తే నీవు స్కూల్కు పొద్దున ఎలా వచ్చావ్, వచ్చేటపుడు రోడ్డు మీద గమనించిన అంశాలు ఏవి? ఇలా కొన్ని ప్రశ్నలు ట్రాఫిక్ అనే అంశంలోకి పిల్లల్ని తీసుకుపోతాయి.
ఆ) ఆ తర్వాత ట్రాఫిక్ మీద టీచర్ ఉపోద్ఘాతం ఉంటుంది.
2) పిల్లల్ని చర్చలో పాల్గొనేలా చేయడం
3) అంతవరకు జరిగిన చర్చ మీద టీచర్ తన అభిప్రాయాలు చెప్పడం, ఇంకా కొత్త అంశాలను పిల్లలకు చెప్పడం.
4) పిల్లల అనుమానాలను నివృత్తి చేయడం
5) మూల్యాంకనం
11-3-11 - 500/- D.SRINIVASULA REDDY 18,800/-
12-3-11 - NIL
13-3-11 - NIL
14-3-11 - 5000/- SRINIVAS CHOWDARY 23,800/-
15-3-11 - NIL
16-3-11 - NIL
17-3-11- NIL
18-3-11- NIL
19-3-11- NIL
20-3-11- NIL
21-3-11- 1000/- AVN.KRISHNA MURTHY 24,800/-
22-3-11- 1000/- B.RMA RAO 25,800/-
23-3-11- expenditure cosmetics + medical ( feb & march ) 4450/- ( 21,350/- )
25-3-11- NIL
26-3-11- NIL
27-3-11- NIL
28-3-11- NIL
29-3-11- NIL
30-3-11- NIL
31-3-11- NIL
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
34,000/- 31.03.2011



