జె.లక్ష్మి రెడ్డి గారు ఢిల్లీలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. వారి స్వస్థలం జమ్మలమడుగు అయినప్పటికీ గత 50 సంవత్సరాలుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. 27.5.13న వారి కుమారుడు మధుసూధన్ రెడ్డిగారి  వివాహం జరిగింది. ఈ సందర్భంగా 25,000/- విరాళం అందించారు. లక్ష్మిరెడ్డి గారి కుటుంబానికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నవదంపతులకు శుభాకాంక్షలు.

డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php



 SCHOOL FEES PAID 

June 2013 - 30,000/-
July 2013--  30,000/-

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo