అనంతపురానికి చెందిన నిత్య శ్రీ బిల్డర్స్ & డెవెలపర్స్ జీవనికి 25,000/- విరాళం అందించారు. అనంతపురం పరిసర ప్రాంతాల్లో చక్కటి ప్రణాళికతో రూపొందిన వెంచర్స్ తో ఈ సంస్థ ప్రస్తుతం అందరి మన్ననలు పొందుతోంది. 
అనంతపురంలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. రిజిస్ట్రేషన్ కు సంబంధించి  ఎలాంటి సమస్యలు లేకుండా, మునిసిపాలిటి అప్రూవల్ తో  పక్కా ప్లాట్లను తమ కస్టమర్లకు అందిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కే.చక్రవర్తి రెడ్డి గారు తెలిపారు. 
జీవనికి విరాళం అందించిన చక్రవర్తి గారికి వారి కుటుంబ సభ్యులకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


 




on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo