బ్లాగర్ ఉష ( maruvam.blogspot.in ) గారి కుమారుడు యువ తన సంపాదనలోంచి జీవనికి తొలిసారిగా విరాళం అందించారు. ఉషగారు ప్రతి సంవత్సరం  తన శిష్యుల పేరిట, నాన్నగారి పేరిట విరాళం అందిస్తూ ఉన్నారు.
 

కుమారుడి గురించి ఉషగారి మాటల్లోనే  "   చిన్న వయసులోనే ముందుకు వెళ్ళాడు కెరీర్ లో, అది కూడా ఉత్తమశ్రేణి విద్యాసంస్థ ల్లోను, ఆర్ధిక రంగంలోనూ. బాధ్యతాయుతమైన మనిషిగా మెసులుతాడు. 911 సంఘటన వెంటనే ముందుకు వచ్చి విరాళాలు పోగేసి సత్వర సహాయం అందించిన 5 గురు విద్యార్థుల్లో తనొకడు.  వారిని గూర్చి టీవీ లో వచ్చిన వార్తతో మరెందరో పిల్లలు స్ఫూర్తి తో ఇంకొంత ఆర్ధిక సాయం చేసారు. విద్యార్ధి దశ లో తనకి వీలైన రీతిలో సాటి విద్యార్థులకి తోడ్పాటు ఇచ్చాడు. ఉద్యోగిగా ఈ మధ్యనే మారాడు.  ఇప్పుడిప్పుడే తన పరిధి achievements దిశ  నుంచి contributions వైపుగా విస్తరిస్తుంది, నా ప్రణాళికలకి తన అండ ఉంటుంది "

యువ గారు ప్రస్తుతం AT &T లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.

పిల్లల తరఫున ఉషగారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo