పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ స్వరాజ్ మరియు శ్రీమతి రమ్య గార్ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారు జీవని పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వారికి వారి కుటుంబానికి అంతా శుభం కలగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. ఇందుకు సహకరించిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారికి మరియు గిరి నర్రా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo