తమ మిత్రుడు స్వర్గీయ సందీప్ కుమార్ ఙ్ఞాపకార్థం వారి స్నేహితులు మురళీకృష్ణ, నరేష్ కుమార్, అశోక్ కుమార్, షహబాజ్, అకీబ్, విశాల్ కుమార్, దాదాపీర్, నాగేంద్ర రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి 15వ తేదీన స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. సందీప్ గారిని గుర్తుచేసుకుని వారి మిత్రబృందం పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించింది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 



on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo